Home
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

తెలంగాణ

తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై ఏడాది నిషేధం

తయారీ నుంచి విక్రయం వరకు అన్ని దశలపై ఆంక్షలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నాన్‌-డెయిరీ, కృత్రిమ, అనలాగ్‌ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. సెప్టెంబర్‌ 10, 2026 నుంచి ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు....

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

మహబూబ్‌నగర్

ఘనంగా కుప్పగండ్ల సర్పంచ్‌ ముక్తాల రమేశ్‌ జన్మదిన వేడుకలు

వెల్దండ, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ సర్పంచ్‌ ముక్తాల రమేశ్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెల్దండ గ్రామ సర్పంచ్‌ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రమేశ్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు....

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

రంగారెడ్డి

కంటి చూపుకు సుంకిరెడ్డి అండ

కడ్తాల్‌లో 6వ మెగా కంటి శిబిరం.. తొలిరోజే 350 మందికి పరీక్షలు, 30 మందికి శస్త్రచికిత్సలకు ఎంపిక ఆమనగల్లు, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత కంటి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్‌ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కంటి...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

రంగారెడ్డి

విద్యార్థుల భద్రతే లక్ష్యంగా షీ టీం

గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌, పోక్సో చట్టంపై అవగాహన ఆమనగల్లు, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): విద్యార్థులు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని షీ టీం కానిస్టేబుల్‌ జ్యోతి సూచించారు. శుక్రవారం పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ ఇర్విన్‌ పాఠశాలలో షీ టీం ఇన్‌చార్జి జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌, పోక్సో చట్టం, బాలల భద్రత,...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

నల్గొండ

ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం వెంటనే విడుదల చేయాలి

మూడేళ్లుగా పెండింగ్‌లో 102 కేసులు.. 180 మంది బాధితులకు చెల్లింపులు చేయాలి కులాంతర వివాహితుల ప్రోత్సాహక నగదు బకాయిలను తక్షణమే చెల్లించాలి: కేవీపీఎస్ నల్లగొండ, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): జిల్లాలో గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల దౌర్జన్యాల నిరోధక చట్టం కింద నమోదైన 102 కేసుల్లోని 180 మంది బాధితులకు ప్రభుత్వం చెల్లించాల్సిన...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

ఉత్సవ సమితి అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి

హుజురాబాద్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఉత్సవ సమితిని శుక్రవారం ఎన్నుకున్నారు. సమితి అధ్యక్షుడిగా ఈదులకంటి రవీందర్‌రెడ్డిని నియమించినట్లు విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సేవా ప్రముఖ్‌ కోమళ్ల రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర గోశాల సంపర్క ప్రముఖ్‌ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

రైస్ మిల్లర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

ఖరీఫ్–రబీ ధాన్యం మిల్లింగ్, సీఎంఆర్‌ సరఫరాలో ఇబ్బందులు.. అధికారులతో సమావేశం నిర్వహించాలని వినతి కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): జిల్లాలో ఖరీఫ్, రబీ ధాన్యం సేకరణ, మిల్లింగ్, సీఎంఆర్‌ సరఫరా, ప్రభుత్వ సంస్థలకు బియ్యం పంపిణీలో రైస్ మిల్లర్లు నిరంతరం సహకరిస్తున్నారని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

బలమే జీవనం.. బలహీనతే మరణం

యువతలో మానవతా విలువలు, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందాలి: మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): యువతలో మానవతా విలువలు, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందాలని కరీంనగర్‌ నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 133వ చికాగో ఉపన్యాస వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్‌ యూత్‌ ప్రాజెక్ట్‌, నీఫా, తెలంగాణ గాంధీ స్మారక...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్‌.. విమోచన స్మృతి కేంద్రాలు, భారీ మ్యూజియం ఏర్పాటు చేయాలి కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు డిమాండ్‌ చేశారు. 1947 ఆగస్టు...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

నల్గొండ

నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా

మర్రిగూడ, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): మైనర్‌ బాలిక మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు శుక్రవారం మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక వరికుప్పల మౌనిక ఈ నెల 2న...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

సంపాదకీయం

బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు వేళాయె

పండుగ సందడి మొదలు.. మండపాల ఏర్పాట్లలో జాగ్రత్తలు తప్పనిసరి భక్తి ఉత్సాహంతో పాటు భద్రతకు ప్రాధాన్యం.. చిన్న నిర్లక్ష్యమే పెను ప్రమాదం వినాయక చవితి పర్వదినం సమీపించింది. పట్టణాలు, పల్లెల్లో పండుగ సందడి మొదలైంది. వీధివీధినా బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ మండపాల నిర్మాణం.. విద్యుత్ దీపాల అలంకరణ.. రంగురంగుల తోరణాలు.. స్వాగత...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

ఆల్ఫోర్స్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి: నరేందర్‌రెడ్డి సుల్తానాబాద్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించాలని ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సుల్తానాబాద్‌లోని ఆల్ఫోర్స్‌ పాఠశాలలో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

రంగారెడ్డి

ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ

13న ఉప్పల్‌ భగాయత్‌లో భూమిపూజ, శ్రీనివాస కల్యాణం – ఆత్మీయ సమ్మేళనం షాద్‌నగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమాజ అభివృద్ధి, ఐక్యతకు వేదికగా నిలవనున్న ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో భూమిపూజ మహోత్సవం నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు

కడ్తాల్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): మారుమూల తండాకు చెందిన వ్యవసాయ కుటుంబ విద్యార్థి విస్లావత్ శివ ఎంబీబీఎస్‌ సీటు సాధించి ప్రతిభ చాటాడు. యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన శివ, కడ్తల్ మండలం పచెల్కతాండాకు చెందిన విస్లావత్ భాస్కర్,...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

ఆయుధాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని ఆయుధాగారంతో పాటు కమిషనరేట్ కేంద్రంలోని 9వ తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్‌కు చెందిన ఆయుధాగారాన్ని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుధ భద్రతా గదిలోని భద్రతా ప్రమాణాలు, ఆయుధాల నిల్వ విధానం, రక్షణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయుధాగారంలో ఉన్న తుపాకులు, మందుగుండు...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

గిరిజన సంస్కృతికి తీజ్ పండుగ ప్రతీక

తీజ్ వేడుకల్లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని 11వ డివిజన్‌లో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గిరిజన కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

కరీంనగర్ (చైతన్యగళం): బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కొడిమ్యాల, చింతకుంట, కరీంనగర్ ప్రాంతాల్లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

తెలంగాణ

కార్మికుల కోసం అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

రామగుండం (చైతన్యగళం): రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై గళం విప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేళ్ల పాలనలో కార్మికుల సమస్యలను పట్టించుకోకపోగా, కార్మిక సంఘాలను అణచివేసే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన స్వాగతించారు....

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

మేడిపల్లిలో రైతు, విద్యుత్ సమస్యలపై బీజేపీ మహాధర్నా

రోడ్డుపై నిరసనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పోలీసులతో బీజేపీ నాయకుల తోపులాట జగిత్యాల (చైతన్యగళం): రైతు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మేడిపల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, విద్యుత్‌ కోతలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

పలు ప్రాంతాల్లో ఆహార భద్రత అధికారుల ఆకస్మిక తనిఖీలు

కల్తీ స్వీట్లు ధ్వంసం.. భారీగా ముడి పదార్థాల స్వాధీనం కరీంనగర్ (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ఆహార వ్యాపార సంస్థల్లో ఆహార భద్రత అధికారి రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలను గుర్తించి చర్యలు చేపట్టారు. కరీంనగర్‌లోని...

Swipe up for next