కరీంనగర్, సెప్టెంబరు 1 (చైతన్య గళం): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల...
114.196 కిలోల గంజాయి ధ్వంసం.. 25 కేసులకు సంబంధించిన నిందితుల నుంచి స్వాధీనం
గడివేముల, ఆగస్టు 24 (చైతన్యగళం): నంద్యాల, కర్నూలు జిల్లాల పరిధిలో నమోదైన 25 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న...
అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
జీఓ 67, 107 ఆధారంగా జర్నలిస్టుల కోసం హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేయాలి: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే
అమరావతి: ప్రజా...
మరి ధరలు ఎందుకు మండుతున్నాయి?
పండుగల వేళ డిమాండ్ పెరుగుదల.. తగ్గిన ఉత్పత్తి.. నిల్వల ఆట!
10 లక్షల టన్నుల దిగుమతికి అనుమతి.. అక్టోబరుపై ఆశలు
టీ కప్పులో తీపి.. జేబులో...
కరీంనగర్, సెప్టెంబరు 1 (చైతన్య గళం): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల...
కరీంనగర్, సెప్టెంబరు 1 (చైతన్య గళం): వృద్ధులు, దివ్యాంగులకు అన్ని విధాలా మెరుగైన వసతులు కల్పించి, వసతిగృహాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మంగళవారం కార్ఖానాగడ్డలోని ప్రభుత్వ వృద్ధులు,...
ప్రజల కోసం మా పోరాటం ఆగదు: సిరికొండ బలరాం
ములుగు , సెప్టెంబర్ 1(చైతన్యగళం): బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు...
రైతు కమిషన్ను ఆశ్రయించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు
హైదరాబాద్, సెప్టెంబరు 1 (చైతన్యగళం): సాయాజీ సీడ్స్ కంపెనీ విత్తనాలతో పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ...
హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు
యాచారం, సెప్టెంబర్ 1 (చైతన్యగళం): యాచారం మండలంలోని పెరుమాండ్ల ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఆర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్గుప్త...
కరీంనగర్, సెప్టెంబరు 1 (చైతన్య గళం): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల...
కరీంనగర్ రూరల్, ఆగస్టు 29 (చైతన్యగళం): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు....