Sunday, September 13, 2026
Shorts Clips చూడండి
BREAKING NEWS
Loading News...

LIVE TV

లేటెస్ట్ అప్డేట్స్

పుట్టిన గడ్డపై మమకారం.. ప్రజాసేవపై సంకల్పం

ఆపదలో ఆపద్బాంధవుడిగా.. కల్వకుర్తి ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సేవా దృక్పథం కల్వకుర్తి, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): పదవిని ఆశించకుండా.. ప్రజల అవసరాన్ని గుర్తించి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు...

ఆంధ్ర ప్రదేశ్

శ్రీ నవనంది హైస్కూల్ గుర్తింపు రద్దు చేయాలి

ఎంఈఓ కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ ధర్నా.. వినతిపత్రం అందజేత నందికొట్కూరు, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది హైస్కూల్‌పై చర్యలు తీసుకొని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని...

తిరుమలలో భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల, సెప్టెంబర్‌ 8(చైతన్యగళం): తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 18...

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

ట్రెండింగ్ న్యూస్

పుట్టిన గడ్డపై మమకారం.. ప్రజాసేవపై సంకల్పం

ఆపదలో ఆపద్బాంధవుడిగా.. కల్వకుర్తి ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సేవా దృక్పథం కల్వకుర్తి, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): పదవిని ఆశించకుండా.. ప్రజల అవసరాన్ని గుర్తించి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు...

విద్యా కేంద్రీకరణ విధానాలను విడనాడాలి

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు మైస శ్రీనివాసులు మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం):  తెలంగాణలో విద్యారంగ సంక్షోభాన్ని పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ...

పరిసరాల పరిశుభ్రతపై కాళోజీ వాకర్స్ ప్రత్యేక శ్రద్ధ

మహబూబాబాద్ అర్బన్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): ఆరోగ్య పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో...

మట్టి వినాయకుడితోనే పర్యావరణ పరిరక్షణ

మట్టి విగ్రహాలనే పూజించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళీమోహన్ అన్నారు. వినాయక చవితిని...

ఎన్‌ఎస్‌యూఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భల్లెం చంటి

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భల్లెం చంటి నియమితులయ్యారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్...

Latest Reviews

పుట్టిన గడ్డపై మమకారం.. ప్రజాసేవపై సంకల్పం

ఆపదలో ఆపద్బాంధవుడిగా.. కల్వకుర్తి ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సేవా దృక్పథం కల్వకుర్తి, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): పదవిని ఆశించకుండా.. ప్రజల అవసరాన్ని గుర్తించి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు...

క్రైమ్ న్యూస్

తల్లి హత్య, తమ్ముడిపై హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు

ఆస్తి వివాదంలో రోకలిబండతో దాడి.. నిందితుడికి రూ.10 వేల జరిమానా కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): ఆస్తి వివాదం నేపథ్యంలో తల్లి, తమ్ముడిపై రోకలిబండతో దాడి చేసి తల్లిని హత్య చేసి, తమ్ముడిపై...
Advertisment

స్పోర్ట్స్

హెల్త్

- Advertisement -
Advertisment

LATEST ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!