ఎంఈఓ కార్యాలయం ఎదుట పీడీఎస్యూ ధర్నా.. వినతిపత్రం అందజేత
నందికొట్కూరు, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది హైస్కూల్పై చర్యలు తీసుకొని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని...
తిరుమల, సెప్టెంబర్ 8(చైతన్యగళం):
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 18...
మరి ధరలు ఎందుకు మండుతున్నాయి?
పండుగల వేళ డిమాండ్ పెరుగుదల.. తగ్గిన ఉత్పత్తి.. నిల్వల ఆట!
10 లక్షల టన్నుల దిగుమతికి అనుమతి.. అక్టోబరుపై ఆశలు
టీ కప్పులో తీపి.. జేబులో...
54వ డివిజన్లో నూతన బోరు ప్రారంభం
ప్రజలకు నిరంతర తాగునీరు అందించడమే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): నగరంలోని 54వ డివిజన్ అశోక్నగర్ పరిధిలో నూతనంగా ఏర్పాటైన...
మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కన్న కృష్ణ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ
కరీంనగర్, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ...
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యవర్గం ఏర్పాటు
గోదావరిఖని, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నూతన గణేష్ ఉత్సవ సమితి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రతి...
ఆస్తి వివాదంలో రోకలిబండతో దాడి.. నిందితుడికి రూ.10 వేల జరిమానా
కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): ఆస్తి వివాదం నేపథ్యంలో తల్లి, తమ్ముడిపై రోకలిబండతో దాడి చేసి తల్లిని హత్య చేసి, తమ్ముడిపై...