జాతీయ వార్తలు
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ క్యాబినెట్లో భారీ మార్పులు?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని భేటీ
కేంద్ర సహాయ మంత్రి కురియన్ రాజీనామా
21న ముగిసిన కురియన్ రాజ్యసభ పదవీకాలం
...
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోండి.. కేంద్ర మంత్రి రామ్మోహన్కు తుమ్మల విజ్ఞప్తి
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి...
జులై 1 నుంచి కొత్త రూల్స్.
ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నారా.. రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారా.. ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నాయి.. అయితే మీకు అలర్ట్. జులై 1వ తేదీ నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. దేశ ప్రజలందరిపై...
టీఎంసీ చీఫ్గా మమత తొలగింపు
కోల్కతా, జూన్ 23(చైతన్యగళం): తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్టు సోమవారం రెబల్ ఎమ్మెల్యేల వర్గం ప్రకటించింది. సీనియర్ ఎమ్మెల్యే...
SIR ప్రధాన ఉద్దేశం ఇదే.. : సీఈవో సుదర్శన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే...
నీట్ రీ-ఎగ్జామ్కు ఇంత భద్రత ఎందుకు – అన్నామలై
నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో...
ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం
ఢిల్లీ, జూన్ 15 (చైతన్యగళం): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత’ సమావేశం ఢిల్లీలో ఈరోజు(సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో...
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్..
చైతన్యగళం: గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఇస్తున్న సబ్సిడీ సిలిండర్లను తగ్గించింది. ఇప్పటివరకు తొమ్మిది సిలిండర్లకు రాయితీ అందించేవారు. అయితే ఇప్పుడు పరిమితి...








