నందికొట్కూరు చైతన్య గళం
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోల్లపాడు అభయ అరణ్యంలో జింకలకు,బట్ట మేకలు ఉత్పత్తికి ప్రత్యేకత అయితే అనుమానాస్పదంగా జింక మృతి అటవీశాఖ అధికారులు మృతి చెందిన జింకకు పోస్ట్మాస్టం నిర్వహించారు. తిన్నది అరగాక కడుపు ఉబ్బి చనిపోయిందని వెటర్నరీ డాక్టర్ సాయినాథరెడ్డి పోస్టుమార్టం రిపోర్టులు వెల్లడి చేశారు.
