CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 12:25 pm Posted by : Dakka Jambulaiah

రోల్లపాడు అభయారణ్యంలో జింక మృతి

నందికొట్కూరు  చైతన్య గళం

నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోల్లపాడు అభయ అరణ్యంలో జింకలకు,బట్ట మేకలు ఉత్పత్తికి ప్రత్యేకత అయితే అనుమానాస్పదంగా జింక మృతి అటవీశాఖ అధికారులు మృతి చెందిన జింకకు పోస్ట్మాస్టం నిర్వహించారు. తిన్నది అరగాక కడుపు ఉబ్బి చనిపోయిందని వెటర్నరీ డాక్టర్ సాయినాథరెడ్డి పోస్టుమార్టం రిపోర్టులు వెల్లడి చేశారు.