Friday, July 10, 2026
Homeఆంధ్రప్రదేశ్98 జీవో దీక్షకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంఘీభావం

98 జీవో దీక్షకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంఘీభావం

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు, జూలై 10 (చైతన్యగళం):
శ్రీశైలం నీటి ముంపు బాధితులు 98 జీవో అమలుకోసం గత 107 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు రాష్ట్ర బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – నీటి ముంపు కారణంగా ఇప్పటివరకు 32 మంది నిర్వాసితులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా ₹3 లక్షల 20 వేల విరాళం ప్రకటించారు.అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!