నందికొట్కూరు (చైతన్యగళం):
నందికొట్కూరు మండలం కొల్లబాపురం గ్రామంలో ఆత్మా సాజన్యంతో పూర్వ అభ్యాసానికి గుర్తింపు శిక్షణా కార్యక్రమము ఎస్టి రైతులకు ఖరీఫ్ పంట ఎలినో ప్రభావాన్ని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమాంలో నందికొట్కూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం గిరిష్, ఆర్ టి డి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నరసింహారావు, టెక్నికల్ వ్యవసాయ అధికారి పనీశ్వర్ రెడ్డి , నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి పి షేక్షావలి, రైతు సేవ కేంద్రం సిబ్బంది మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
