Thursday, July 16, 2026
Homeతెలంగాణకరీంనగర్రేపు కరీంనగర్‌లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

రేపు కరీంనగర్‌లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 15 (చైతన్యగళం): రేకుర్తి సబ్‌స్టేషన్‌లో PMI పనులు, లైన్ మార్పిడి కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ప్రభావిత ప్రాంతాలు: రేకుర్తి, శాతవాహన కాలనీ, వి పార్క్ వెనుకభాగం, పాతవాడ, కొత్తవాడ, కంటి ఆసుపత్రి ప్రాంతం, ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ, శేకాబ్ కాలనీ, సమ్మక్క గద్దెలు.

అదే విధంగా 11KV కమాన్ ఫీడర్‌పై నిర్వహణ పనుల కారణంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది. ప్రభావిత ప్రాంతాలు: సాషా మహల్, లక్ష్మీనగర్ చౌరస్తా, కోతిరాంపూర్, గాయత్రి నగర్.

వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!