Saturday, September 12, 2026
Homeతెలంగాణవిద్యార్థులకు ప్రోత్సాహకాలు అందచేసిన మాజీ మంత్రి గంగుల

విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందచేసిన మాజీ మంత్రి గంగుల

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం):

కరీంనగర్ నగరంలోని 31వ డివిజన్ గల్ఫ్ హై స్కూల్‌లో 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹5,000 నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ సయ్యిద్ ముఖద్దర్ ఆలీ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల, కార్పొరేటర్ ముఖద్దర్ ఆలీ చేసిన సేవలను అభినందించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!