Sunday, August 2, 2026
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కరీంనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

కరీంనగర్ రూరల్, ఆగస్టు 1 (చైతన్యగళం):
11 కేవీ ఎల్లమ్మ ఫీడర్ ప్రభావిత ప్రాంతాల్లో లైన్ నిర్వహణ పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏడీఈ పి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ పనుల వల్ల ఆటో నగర్, బైపాస్ రోడ్డు, కోతిరాంపూర్‌లో భాగం, ఎన్టీఆర్ చౌరస్తా, నా గ్రామ రెస్టారెంట్ ప్రాంతం, గ్యాస్ గోదాం ప్రాంతం ప్రభావితమవుతాయని తెలిపారు.

వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!