జాతీయ వార్తలు
న్యూఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరిని కలిసిన బేతి అశోక్ బాబు
న్యూఢిల్లీ, జూలై 30 (చైతన్యగళం): మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్లో జాయింట్ సెక్రటరీగా విధులు...
ఢిల్లీలో టెన్షన్ వాతావరణం.. 16 మెట్రో స్టేషన్ల మూసివేత
న్యూఢిల్లీ(చైతన్యగళం): దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అధికారుల ఆదేశాల మేరకు ఆయా...
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ క్యాబినెట్లో భారీ మార్పులు?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని భేటీ
కేంద్ర సహాయ మంత్రి కురియన్ రాజీనామా
21న ముగిసిన కురియన్ రాజ్యసభ పదవీకాలం
...
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోండి.. కేంద్ర మంత్రి రామ్మోహన్కు తుమ్మల విజ్ఞప్తి
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి...
జులై 1 నుంచి కొత్త రూల్స్.
ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నారా.. రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారా.. ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నాయి.. అయితే మీకు అలర్ట్. జులై 1వ తేదీ నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. దేశ ప్రజలందరిపై...
టీఎంసీ చీఫ్గా మమత తొలగింపు
కోల్కతా, జూన్ 23(చైతన్యగళం): తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్టు సోమవారం రెబల్ ఎమ్మెల్యేల వర్గం ప్రకటించింది. సీనియర్ ఎమ్మెల్యే...
SIR ప్రధాన ఉద్దేశం ఇదే.. : సీఈవో సుదర్శన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే...
నీట్ రీ-ఎగ్జామ్కు ఇంత భద్రత ఎందుకు – అన్నామలై
నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో...








