హస్తినాపురం , జూలై 3 (చైతన్యగళం) : హస్తినాపురం జెడ్ పి రోడ్ లో కాకతీయ కాలనీలో బి ఆర్ ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు ఆందోజు సత్యం చారి గారి నూతన గృహప్రవేశానికి అతిధిగా నారోజు కుమారస్వామి బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు కుటుంబ సమేతంగా పాల్గొని జ్ఞాపికని అందజేశారు.
