దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో మంత్రి లోకేశ్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సియోల్: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంసంగ్, ఎల్జీ, ఎస్కే, ఏఎస్ఐపీ-ఏపీఏసీటీ ఓశాట్ల ఆధారంగా...