ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండాలి – ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని, జూలై 3 (చైతన్యగళం): రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆధ్వర్యంలో సర్ బి ఎల్ ఎ ఇంచార్జులతో సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, దరఖాస్తులు నింపడంలో సహకరించాలని అన్నారు. దుద్దిళ్ల...