ఆల్కా యాగ్నిక్ భావోద్వేగ పోస్ట్
ముంబై, జూన్ 24 (చైతన్యగళం): ప్రఖ్యాత గాయని ఆల్కా యాగ్నిక్ రెండు సంవత్సరాల తర్వాత ప్రజా వేదికపై కనిపించారు. ఇటీవల ఆమెకు పద్మభూషణ పురస్కారం లభించగా, ఈ సందర్భంగా ఆమె చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అభిమానులను కదిలించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ అందుకున్న ఆల్కా యాగ్నిక్, “ఈ గౌరవం నా పేరుతో ఉన్నప్పటికీ, నా పాటలను ప్రేమించిన ప్రతి ఒక్కరి సొంతం. మీ ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలు నన్ను నిలబెట్టాయి. నేను మెల్లగా నా మార్గాన్ని తిరిగి కనుగొంటున్నాను…” అని...